ఆదికాండము పరిచయము

పేరుఆదికాండము అనేది బైబిల్లో మొదటి పుస్తకము. మొదట్లో మూలభాషయైన హీబ్రూలో రాసిన పాతనిబంధన గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు సాధారణంగా ప్రతి పుస్తకములో మొదటి మాటను లేక మొదటి రెండు మాటలను ఆ పుస్తకము పేరుగా…

దేవుడైన పరిశుధ్ధాత్మను గురించి

మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అను లేఖనమును బట్టి త్రిత్వము లోని ముగ్గురు వ్యక్తులలో పరిశుధ్ధాత్ముడు ఒకరని నేను నమ్ముతున్నాను. పరిశుధ్ధాత్ముడు దేవుడై యున్నాడు.…

కీర్తన 2 వ్యాఖ్యానము

అన్యజనుల వ్యర్థమైన కుట్ర దేవుని రాజు యొక్క సురక్షితమైన పాలనకీర్తన 2 అత్యంత ముఖ్యమైన మెస్సియానిక్ కీర్తనలలో ఒకటి. ఈ కీర్తనలో దావీదు మెస్సీయ రాజ్యము పట్ల ఈ లోక పాలకుల యొక్క వ్యర్థమైన ప్రతిఘటనను వివరించాడు. అన్యజనుల వ్యర్థమైన కుట్ర…

దేవుడైన యేసుక్రీస్తును గురించి

మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అను లేఖనమును బట్టి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులలో యేసుక్రీస్తు ఒకరని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నిత్య దేవుని కుమారుడైయున్నాడు.…

బైబిలులోని మాటలన్ని మనుష్యులే వ్రాసారు మరి అవి దేవుని మాటలెలా కాగలవు?

అందుకు బైబులు, 2వ పేతురు 1:21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి అని చెప్తూవుంది. ఇక్కడ అపోస్తులుడైన పేతురు ప్రవచనాత్మక వ్రాతల గురించి మాట్లాడుతున్నప్పుడు, అప్పటికింకా పూర్తిగా వ్రాసిన…